వార్తలకు తిరిగి వెళ్లండి

మర్చంట్ డిస్కౌంట్ రేట్ ( MDR ) ను వెంటనే రద్దు చేయాలని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
శుక్రవారం విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ UPI పేమెంట్ 2 వేలు దాటితే 0.4% MDR విధించడం వల్ల వ్యాపారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు దీనిని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

