వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం దుమ్మాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ శరవిందు మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలో నాణ్యమైన విద్యుత్ తో పాటు భోజనం అందించాలని ఉపాధ్యాయులను కోరారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని కోరారు.
Comments
Loading comments...

