వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఈనెల 21న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. కార్యక్రమం వాల్పోస్టర్లను విడుదల చేశారు.
ఈ కార్యక్రమాలు మహిళల కోసం పదేళ్లుగా నిర్వహిస్తూ ధార్మిక, ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడం అభినందనీయమని సమితి అధ్యక్షుడు ప్రమోద్కుమార్ అన్నారు.
Comments
Loading comments...

