వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా గాంధీ జీవితంలోని ఎవరికి తెలియని ఓ అధ్యాయంపై బాలీవుడ్ దర్శకుడు సుధీర్ మిశ్రా కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో గాంధీ పాత్రలో మనోజ్ బాజ్పేయీ నటించనున్నారు.
దేశం స్వాతంత్య్రం పొందుతున్న సమయంలో దిల్లీ అధికార కేంద్రంగా మారుతున్న వేళ గాంధీ తీసుకున్న అనూహ్య నిర్ణయం వెనుక విషయాలను ఈ చిత్రం ఆవిష్కరించనుందని దర్శకుడు తెలిపారు. సౌరభ్ శుక్లా కీలక పాత్రలో నటించనున్నారు.
Comments
Loading comments...

