వార్తలకు తిరిగి వెళ్లండి

2015 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరి చేనేత ప్రత్యేకతను గుర్తు చేసుకుంటున్నారు. ఏపీలో చేనేతకు కేంద్రబిందువుగా మంగళగిరికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
వేకువజామున కోడికూతతో పాటు మగ్గాల సవ్వడి వినిపించే మంగళగిరి జీవనశైలిని స్థానికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. మంగళగిరి అంటేనే చేనేత వారసుల ప్రాంతంగా ఇతర జిల్లాల ప్రజలు గుర్తించేవారని తెలిపారు.
Comments
Loading comments...

