వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా వాలీబాల్ పోటీల్లో మండపేట జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో కొవ్వూరు జట్టుపై 2–1 సెట్ల తేడాతో విజయం సాధించింది.
మండపేట క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 23న తిరుపతిలో జరిగే అమరావతి రాష్ట్రస్థాయి పోటీల్లో తూర్పుగోదావరి తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
Comments
Loading comments...

