వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 22ఏ నిబంధనపై ప్రశ్నించారు. గత ప్రభుత్వాల్లో లేని ఈ నిబంధన ఇప్పుడు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
బొంరాస్పేట్లో 1,000 ఎకరాల భూమి ఎవరి పేరుపైకి వెళ్తుందో స్పష్టం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.
Comments
Loading comments...

