వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 4:30 నుంచి రాత్రి 11:04 వరకు 27,049 మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఉచిత క్యూలైన్ ద్వారా 17,259 మంది దర్శించుకున్నారు. 5,262 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

