వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరులోని స్థానిక విశ్రాంతి భవనంలో మాల మహానాడు సమావేశం నిర్వహించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య మాట్లాడుతూ మాలల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
మాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలని ఆయన అన్నారు. హక్కుల సాధన కోసం మాలలంతా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

