Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్‌లో ఆకస్మిక వరద.. కొట్టుకుపోయిన గ్రామాలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:43 PM జాతీయంGeneral
నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటే కోషి నదికి ఆకస్మికంగా భారీ వరద పోటెత్తడంతో నది తీరంలోని గ్రామాలు, ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. భవనాలు నీటిలో మునిగిపోయాయి. టిబెట్‌ వైపు నుంచి వచ్చిన ఆకస్మిక వరదతో ఈ ప్రాంతంలో తీవ్ర విధ్వంసం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాణభయంతో ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు 98 సెకన్ల వీడియోలో కనిపిస్తున్నాయి. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...