వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఛైర్మన్గా షేక్ కరీమ్ నియమితులయ్యారు. జిల్లా మైనార్టీ సెల్ ఛైర్మన్ ఎండీ నయీముద్దీన్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ, వైస్ ఛైర్మన్ జూపల్లి రమేశ్లకు కరీమ్ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

