వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రారం సమీపంలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో ఐదో రోజు స్వామివారిని ఆకాశ వర్ణ రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. అంతకుముందు అర్చకులు వేదమంత్రాలతో గణపతికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
ఆలయ ఆవరణలో గణపతి హోమం నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

