వార్తలకు తిరిగి వెళ్లండి

నెన్నెల మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలో వీధిదీపాల ఏర్పాటు పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని సర్పంచ్ సుమలత తెలిపారు.
గ్రామ ప్రజలు విద్యుత్ అంతరాయాన్ని గమనించి, పనులు సజావుగా సాగేందుకు విద్యుత్ శాఖ, గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని సర్పంచ్ కోరారు.
Comments
Loading comments...

