వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 36 మందికి బుధవారం రూ.16.78 లక్షల విలువైన సాయం అందించారు. చెక్కులు, ల్యాప్టాప్లు, గృహ నిర్మాణ సామగ్రిని పంపిణీ చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు బెరాకా మినిస్ట్రీస్ సేవలను అభినందించారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఏటా పెద్ద ఎత్తున సాయం అందించడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

