వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం సెంట్రల్ మెడిసిన్ స్టోర్లోని బయోమెడికల్ వేస్ట్ స్టోర్రూమ్లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. గడువు ముగిసిన మందులు నిల్వ ఉన్న గది నుంచి పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...
