వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది మార్చి కల్లా జాతీయ రహదారులపై టోల్బూత్లను అడ్డంకులు లేనివిగా మార్చాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్దేశించారు. ఈ ఏడాది డిసెంబరు కల్లా 0% టోల్బూత్లు ఈ విధానంలోకి వస్తాయని తెలిపారు.
ఫాస్టాగ్ పూర్తి స్థాయి అమలుతో వాహనాల బారులు తగ్గి సమయం, ఇంధనం ఆదా అవుతాయని చెప్పారు. ఏటా రూ.5,250 కోట్ల ఇంధనం ఆదా అవుతుందని గడ్కరీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

