Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

88 ఏళ్ల వృద్ధుడికి పాలసీ విక్రయం.. బీమా కంపెనీకి రూ.కోటి జరిమానా

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:06 AM జాతీయంవాణిజ్యం
88 ఏళ్ల వృద్ధుడికి పాలసీ విక్రయం.. బీమా కంపెనీకి రూ.కోటి జరిమానా - Udayam
88 ఏళ్ల వృద్ధుడికి నిబంధనలకు విరుద్ధంగా జీవిత బీమా పాలసీ విక్రయించినందుకు కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీపై ఐఆర్‌డీఏఐ చర్యలు తీసుకుంది. మిస్‌ సెల్లింగ్‌ నిబంధనల ఉల్లంఘనకు రూ.కోటి జరిమానా విధించింది. పాలసీ విక్రయంలో నిబంధనలు పాటించలేదని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. ఈ మేరకు కంపెనీపై జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...