వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 120.83 పాయింట్లు తగ్గి 74,781.76 వద్ద, నిఫ్టీ 79.70 పాయింట్లు నష్టపోయి 23,398.10 వద్ద స్థిరపడ్డాయి.
ముడిచమురు ధరలు తగ్గడం, ఐటీ, ప్రైవేట్ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. రూపాయి 2 పైసలు తగ్గి 95.54 వద్ద ముగిసింది.
Comments
Loading comments...

