Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాల్యాకు ఈడీ గట్టి కౌంటర్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 7:44 AM జాతీయంGeneral
మాల్యాకు ఈడీ గట్టి కౌంటర్‌ - Udayam
బ్యాంకుల బకాయిలు వసూలయ్యాయనే కారణంతో తనపై ఉన్న మనీలాండరింగ్‌ కేసులను ముగించాలంటూ విజయ్‌ మాల్యా చేసిన వాదనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ తీవ్రంగా వ్యతిరేకించింది. డబ్బు రికవరీ కావడానికీ, క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కొనసాగడానికీ సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది. చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్న మాల్యాకు ఉపశమనం ఇవ్వలేమని బాంబే హైకోర్టుకు తెలిపింది.

Comments

G
Loading comments...