వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని మెట్టు తండా గ్రామంలో బి ఆర్ ఎస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలు గా చేసి బంజారాల కెసిఆర్ గౌరవం తెచ్చారని అన్నారు .
గత ప్రభుత్వం లో ఎంతో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత మాజీ సీఎం కే దక్కిందని అన్నారు .
Comments
Loading comments...

