వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ దివంగత యాళ్ల మల్లేశ్వరరావు సతీమణి యాళ్ల రాజమణి (73) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు . కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు .
ఆమె కుమారుడు యాళ్ల నాగ సతీష్ గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు .
Comments
Loading comments...

