Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాడి మసైపోయిన తండ్రి కొడుకుల మృతదేహాలు

Follow Udayam on Google
I siva prasad Sep 20, 2026 5:05 PM నెల్లూరుGeneral
మాడి మసైపోయిన తండ్రి కొడుకుల మృతదేహాలు - Udayam
గూడూరు మండలం రామ్మలింగాపురంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన తండ్రి కొడుకుల మృతదేహాలు మాడి మసైపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న గూడూరు రూరల్ పోలీసులు మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. స్కూటీ ఆధారంగా తండ్రీ కొడుకుల మృతదేహాలుగా గుర్తించి వాటిని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...