వార్తలకు తిరిగి వెళ్లండి

అవిడి గ్రామానికి చెందిన రామ్మూర్తి వృద్ధ తల్లి సీతామహాలక్ష్మి, పక్షవాతంతో మంచానికే పరిమితమైన భార్య సత్యవతిని పేదరికంలోనూ పోషిస్తున్నారు. తల్లికి వచ్చే రూ.4 వేల పింఛనే కుటుంబానికి ప్రధాన ఆధారంగా మారింది.
రామ్మూర్తి పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, సాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

