వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగం పేరుతో థాయ్లాండ్ వెళ్లి బ్యాంకాక్లో చిక్కుకున్న తెలుగు యువకులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
తమను మయన్మార్కు తరలించే ప్రయత్నం జరుగుతోందని యువకులు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు.విషయం తన దృష్టికి రావడంతో లోకేశ్ స్పందించారు.
Comments
Loading comments...

