వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర కేబినెట్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. అక్టోబర్లోపు ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఏ సీటు ఎవరికి రిజర్వ్ అవుతుందనే దానిపై చర్చలు సాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కూడా జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

