Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షరాస్యతతోనే ఆర్థిక అభివృద్ధి

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 4:19 PM సూర్యాపేటGeneral
అక్షరాస్యతతోనే ఆర్థిక అభివృద్ధి - Udayam
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా చిలుకూరు మండలం రామాపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో శివకుమారి పాల్గొన్నారు. విద్య వ్యక్తిగత వికాసంతో పాటు కుటుంబ, సామాజిక, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని శివకుమారి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Comments

G
Loading comments...