వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం చంద్రబాబు నగర్కు చెందిన బుధరపు ఆదినారాయణ (59) మృతి అనంతరం ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. కంటి వైద్యుడు రాఘవేంద్ర నేత్రాలను సేకరించారు.
ఆదినారాయణ నేత్రదానం వల్ల ఇద్దరికి వెలుగు నిండిందని వైద్యులు కొనియాడారు. కుటుంబ సభ్యులు, విశ్వదీప సేవా సంఘం సభ్యులను అభినందించారు.
Comments
Loading comments...

