Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రానికి ఎల్‌ఐసీ రూ.12,207 కోట్ల డివిడెండ్

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Jul 29, 2026 5:17 PM అల్ ఇండియా జాతీయ
కేంద్రానికి ఎల్‌ఐసీ రూ.12,207 కోట్ల డివిడెండ్ - Udayam Digital
ఆర్థిక సంవత్సరం 2025-26కిగాను కేంద్రానికి ఎల్‌ఐసీ రూ.12,207 కోట్ల డివిడెండ్ చెక్కును అందజేసింది. అలాగే యూనియన్ బ్యాంక్, న్యూ ఇండియా అష్యూర్ కూడా తమ డివిడెండ్లను అందించాయి. ప్రభుత్వ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 1.9 శాతానికి పడిపోగా, ఉమ్మడి లాభం రూ.1.98 లక్షల కోట్లకు చేరింది. మెరుగైన పరిపాలన, ఆస్తుల నాణ్యత పెరగడం బ్యాంకుల బలాన్ని పెంచింది.

Comments

G
Loading comments...