వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. గత రెండేళ్లలో రూ.14 వేల కోట్లతో ప్రారంభించిన పనులను గడువులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
కొత్తగా రూ.18 వేల కోట్ల పనులకు అనుమతించారు. తాగునీటి ప్రాజెక్టులు, రహదారుల బలోపేతం, వీధిదీపాల నిర్వహణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
Comments
Loading comments...

