వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పాత రెవెన్యూ రికార్డుల పరిశీలనలో భూదాన్ భూముల గుర్తింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 12 మండలాల్లో సుమారు 480 ఎకరాలను గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చారు. పాత పహాణీలు, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో సర్వే నంబర్లు, రికార్డుల్లో వ్యత్యాసాలు ఉండటంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. భూముల వివరాలను అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
Comments
Loading comments...
