Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే అనుచరుడిపై స్థల వివాదం ఆరోపణలు

Follow Udayam Digital on Google
నవీన్ రెడ్డి Aug 06, 2026 7:16 PM వరంగల్తెలంగాణ
వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడు బొంత సారంగపాణిపై స్థల కబ్జా, దాడి ఆరోపణలు చేస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపిస్తూ క్యాంప్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...