వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడు బొంత సారంగపాణిపై స్థల కబ్జా, దాడి ఆరోపణలు చేస్తూ బాధితులు ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపిస్తూ క్యాంప్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...
