వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ–2025కు ముందు స్పోర్ట్స్ కోటా నిబంధనల్లో మార్పులు ఎందుకు చేశారో ప్రభుత్వం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేసింది. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించింది.
స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరింది. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి నాయకత్వంలో పోరాడుతామని తెలిపింది.
Comments
Loading comments...

