Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ గొడవతో మనస్తాపం - మహిళ ఆత్మహత్య

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 9:51 PM నిర్మల్General
కుటుంబ గొడవతో మనస్తాపం - మహిళ ఆత్మహత్య - Udayam
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బోరిగాం తండాకు చెందిన రాథోడ్ శోభ శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా సమీపంలోని బావి వద్ద ఆమె చెప్పులు కనిపించాయి. బావిలో గాలించగా శోభ మృతదేహం లభ్యమైంది. గంగాధర్ కుటుంబంతో జరిగిన గొడవతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రావణి తెలిపారు.

Comments

G
Loading comments...