వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేక మూసివేసినా మళ్లీ తెరిచిన కోచింగ్ సెంటర్ వసతిగృహం ముందు బాలుడి తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో తన కుమారుడి అనుమానాస్పద మృతికి న్యాయం చేయాలని ఆమె పది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మౌలాబీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

