వార్తలకు తిరిగి వెళ్లండి
రియల్ ఎస్టేట్ భూమి వ్యవహారంలో కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని పెద్దకాలువల యాదవ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒత్తిడి చేస్తూ అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి తప్పుడు కేసులను ఎత్తివేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

