వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ప్రస్తుతం దేశంలో స్వేచ్ఛగా, నిర్భయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే పరిస్థితులు లేవని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
కేంద్రమంత్రి కుమారుడిపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు, లగచర్ల గిరిజనుల సమస్యలు, హెచ్సియూ భూముల వివాదంపై ప్రధాన మీడియా స్పందించలేదని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అసహనాన్ని మీడియా ప్రశ్నించడం లేదన్నారు.
Comments
Loading comments...
