Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేనమామ మృతి: ఆల్వాల్‌ చేరుకున్న KTR

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 14, 2026 1:04 PM మేడ్చల్ మల్కాజిగిరి తెలంగాణ
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మేనమామ జోగినిపల్లి శ్రీనివాసరావు మృతిచెందారు. దీంతో ఆల్వాల్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న కేటీఆర్‌ శ్రీనివాసరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

Comments

G
Loading comments...