వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం కర్ఫ్యూలు, అల్లర్లు లేవని, రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కొనసాగుతోందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
గతంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే యూపీలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
Comments
Loading comments...

