వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం మండలం పేరలిపాడు–తుమ్మలపల్లి రహదారిలో మంగళవారం ఉదయం వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. స్మశానం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. మండలంలో వాటర్ ట్యాంకర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని ఇటీవల స్థానికులు చెబుతున్నారు.
Comments
Loading comments...

