వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏర్పాటు చేసిన కేంద్రీకృత కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించనున్నారు.
రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ వంటశాల ద్వారా 13 మండలాల్లోని 40 వేల మంది విద్యార్థులకు నిత్యం అల్పాహారం అందనుంది.
Comments
Loading comments...

