వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ రాంనగర్ ఛాలెంజ్ యూత్ గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన దేశ తొలి రోబోటిక్ మూషిక ప్రదర్శన ఆకట్టుకుంది.
డొబో రోబోటిక్స్ ఆధ్వర్యంలో సంప్రదాయం, టెక్నాలజీ మేళవింపుతో వినాయకుడి వాహన రూపంలో తీర్చిదిద్దిన ఈ అద్భుత సాంకేతికతను తిలకించేందుకు భక్తులు, చిన్నారులు భారీగా తరలివచ్చి పరవశించారు.
Comments
Loading comments...

