Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొత్త పెన్షన్ల దరఖాస్తులకు నేటితో గడువు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 7:32 AM అమరావతిGeneral
కొత్త పెన్షన్ల దరఖాస్తులకు నేటితో గడువు - Udayam
కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. అర్హులైన లబ్ధిదారులు స్థానిక స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్/ఆదాయ ధృవీకరణ, సదరమ్, విడాకులు లేదా భర్త మరణ ధృవీకరణ పత్రాలు జతచేయాలి. గడువు పొడిగించాలని పలువురు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...