Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోవూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేశ్

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 6:26 PM నెల్లూరుGeneral
కోవూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేశ్ - Udayam
నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కోవూరు బైపాస్‌లోని సాయిబాబా గుడి వద్ద ఏర్పాటు చేసిన దివంగత నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...