Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్యాకుమారి టూ కాశ్మీర్ యాత్ర

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 6:53 PM కామరెడ్డిGeneral
కన్యాకుమారి టూ కాశ్మీర్ యాత్ర - Udayam
రాహుల్ గాంధీ PM అయితే దేశం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ కాటూరి వెంకటేశ్వర్లు పాదయాత్ర చేపట్టారు. జూన్ 19న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 'RAGA FOR RISE OF INDIA' పేరుతో ప్రారంభించిన ఈ పాదయాత్ర ఆదివారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోకి ప్రవేశించింది. ఈ యాత్రలో అడ్వకేట్తో పాటు 8 మంది బృందం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...