వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి కలెక్టరేట్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.
సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

