వార్తలకు తిరిగి వెళ్లండి

కిసాన్ నగర్లో రాత్రి శ్రీకాంత్ అనే వ్యక్తిపై జరిగిన దాడిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి బాధితుడి నుంచి వివరాలు సేకరించి, రాతపూర్వక స్టేట్మెంట్ రికార్డు చేశారు.
దాడికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో సమాచారం సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

