Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి: వద్దిరాజు

Follow Udayam on Google
K.Venkatesh Aug 23, 2026 11:24 AM ఖమ్మంGeneral
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి: వద్దిరాజు - Udayam
పెట్రోలియం, సహజవాయువు వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలు అందించాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచించారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయన యాత్రలో భాగంగా ముంబైలో ఆదివారం జరిగిన సమావేశానికి హాజరైన ఆయన.. వినియోగదారుల ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని కోరారు.

Comments

G
Loading comments...