Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజ్రీవాల్ పాదయాత్ర భగ్నం

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Aug 05, 2026 6:23 AM ఆల్ ఇండియా జాతీయ
కేజ్రీవాల్ పాదయాత్ర భగ్నం - Udayam Digital
పీఎం నివాసం వైపు వెళ్తున్న కేజ్రీవాల్‌తో పాటు 100 మందిని దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆప్‌ నేతలు ఫిరోజ్‌ షా రోడ్డులో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా సేకరించిన పిటిషన్లతో ఈ ప్రదర్శన చేపట్టారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఆప్ వ్యవహరిస్తోందని భాజపా ఆరోపించింది.

Comments

G
Loading comments...