Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌ కుటుంబ భూములపై విచారణకు కట్టుబడి ఉన్నాం: మహేశ్‌ గౌడ్

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 8:20 PM జాతీయంGeneral
కేసీఆర్‌ కుటుంబ భూములపై విచారణకు కట్టుబడి ఉన్నాం: మహేశ్‌ గౌడ్ - Udayam
కేసీఆర్‌ కుటుంబ సభ్యుల భూముల వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. భూములు ఎలా వచ్చాయో వివరాలు, పత్రాలు చూపించాలని కోరారు. 22ఏ భూముల అంశంపైనా విచారణ జరుగుతోందన్నారు. కాళేశ్వరం వ్యవహారంపై సీబీఐ విచారణకు లేఖ రాశామని తెలిపారు.

Comments

G
Loading comments...