వార్తలకు తిరిగి వెళ్లండి

కేఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఆరు వారాలుగా నిలిచిపోయింది. ప్రధాన కార్యాలయంలోనూ ఫిర్యాదులు స్వీకరించకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
పారిశుద్ధ్యం, వీధిదీపాలు, నీటి సరఫరా, రహదారుల సమస్యలపై ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ప్రజావాణిని పునఃప్రారంభించి సమస్యలు పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు.
Comments
Loading comments...

